ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో రెండో విడత నిధులు జూన్ 10న విడుదల చేయనుంది. కొత్తగా చేరిన విద్యార్థుల తల్లులతో పాటు మొదటి విడతలో డబ్బులు రానివారికి రూ.13,000 చొప్పున జమ చేయనుంది. వెబ్‌సైట్‌ ద్వారా పేరు చెక్ చేసుకోండి.