మోడీ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌లు అమల్లోకి రానున్నాయి. 5% మరియు 18% స్లాబ్‌లతో వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఏఏ వస్తువులు చౌక అవుతున్నాయో తెలుసుకోండి.