ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1000 పాఠశాలలు ఎంపిక కాగా, టీచర్, ఆయాలకు అర్హతలు, ఎంపిక విధానం ఇలా ఉంది.