అమరావతి మహిళలపై తీవ్రమైన అనుచిత వాఖ్యలు చేసిన కేసులో తుళ్ళూరు పోలీసులు సోమవారం కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో అరె*స్ట్ చేయడం జరిగింది.అమరావతి మహిళలు తుళ్ళూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు […]
Tag: government
బదిలీలు,పదోన్నతులు పారదర్శక వెబ్ ఆప్షన్ ద్వారానే టీచర్లకు మేలు.
అమరావతి;అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మానవప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. […]
మాటల్లేవు…మాట్లాడుకోవడం లేదంటూ మోడీ…దెబ్బకు పాకిస్థాన్ విలవిల…!!
చినాబ్ వంతెన ప్రారంభం సందర్భంగా శుక్రవారం కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న భారత ప్రధాని మోదీ కీలకమైన ఉపన్యాసం చేశారు.భారతదేశ ఇంజినీర్ల నైపుణ్యానికి అంజీఖాడ్ వద్ద రైల్వే తీగల వంతెన ఒక […]
ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎడ్సెట్ పరీక్ష,21న ప్రవేశ పరీక్ష ఫలితాలు.
ఏ.ఎన్.యు;రాష్ట్రవ్యాప్తం గా వివిధ కళాశాలలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ 2025 ప్రవేశ పరీక్ష గురువారం సజావుగా ముగిసిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ప్రొఫెసర్, ఏపీ ఎడ్సెట్- […]
ఏ.ఎన్.యు దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది మేలో జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే. గంగాధరరావురిజిస్టార్ ఆచార్య జి. సింహాచలం లు గురువారం విడుదల […]
“తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా – సుకన్య సమృద్ధి యోజన”
ఈ ఆధునిక యుగంలో, తల్లిదండ్రులకు ఆడపిల్ల భవిష్యత్ మీద కలలుండటం మామూలే. విద్యలో ఉన్నత శిఖరాలు, ఓటమిలేని కెరీర్, ఆపై ఘనమైన వివాహం — ఇవన్నీకి స్థిరమైన ఆర్థిక మౌలికం అవసరం. అలాంటి సమయాల్లో […]
రైతుల పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధరలను పెంచాలి:కె.రామకృష్ణ.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునఃసమీక్ష జరపాలని,పంట పెట్టుబడి ఖర్చును పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు […]
ప్రతి ఇంటికీ ఓ ప్రత్యేకమైన డిజిటల్ అడ్రసు…? కేంద్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం!
ఆధార్, యూపీఐల తరువాత ఇప్పుడు మరో డిజిటల్ విప్లవానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలోని ప్రతి ఇంటికీ — అక్షరాలా ప్రతి చిరునామాకు — ఓ ప్రత్యేకమైన డిజిటల్ ఐడీ ఇవ్వాలనే ప్రతిపాదనపై కేంద్రం […]
ఇకపై రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ. తేదీలు,సమయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ లో జూన్ 1వ తేదీ నుండి రేషన్ సరుకులను స్థానిక రేషన్ దుకాణాల నుండే రేషన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయనుంది ప్రభుత్వం.ఇందుకుగాను ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పౌరసరఫరాల […]
కడప మహానాడులో ‘నారా’ వారి ప్రసంగాలు.
కడపలో మూడు రోజులపాటు జరగనున్న పసుపు పండుగలో మొదటిరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ మహానాడులో ప్రసంగించారు.ఈ ప్రసంగం లో తెలుగుదేశం […]