బళ్లారిలో రూ.1,500 పంచుకునే విషయంలో జరిగిన వివాదం ఓ యువకుడి హత్యగా మారింది. మద్యం మత్తులో స్నేహితుడిని బీరు సీసాతో కొట్టి చంపిన సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో బయటపడిన షాకింగ్ వివరాలు.