దిత్వా తుపాను తీవ్రం: దక్షిణ భారత తీరాలకు భారీ వర్షాల హెచ్చరిక – మత్స్యకారులకు అలర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీవ్రరూపం సంతరించుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు ఉండనున్నాయి. మత్స్యకారులకు వేట నిషేధం జారీ.

Dithwa Cyclone: బంగాళాఖాతంలో దిత్వా తుపాను అలర్ట్ – కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు.