అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద సముద్రంలో చేపల వేట సందర్భంగా 26 ఏళ్ల యువ మత్స్యకారుడు ఎర్రయ్య గల్లంతు. 100 కిలోల చేపను బోటులోకి లాగే ప్రయత్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో విషాదం అలుముకుంది.