ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. ఐదు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు ఉగ్రవాద అనుమానాల దిశగా దర్యాప్తు చేస్తున్నారు.