సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్–2025లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టూరిజం రంగాల భవిష్యత్తు అవకాశాలను మంత్రి కందుల దుర్గేశ్ వివరించారు. కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, పెట్టుబడుల రాయితీలు, స్టూడియో నిర్మాణాలు, గ్లోబల్ బ్రాండ్గా ఎదుగుతున్న తెలుగు సినిమా ప్రాముఖ్యం ప్రధాన అంశాలు.