డిల్లీలో యాసిడ్ దాడి ఘటనగా ప్రచారమైన కేసులో షాకింగ్ ట్విస్ట్. పోలీసులు దర్యాప్తుతో అసలు నిజాలు బయటపెట్టారు. యువతి, తండ్రి అబద్ధపు నాటకం ఆడినట్లు తేలింది.