ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్లేలోపే పురిటి నొప్పులు భరించలేక గర్భిణీ మహిళ కడుపు కోసుకుంది. ప్రమాదకర స్థితిలోనూ ఆమె ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.