ఏలూరులో ఇద్దరు రౌడీ షీటర్లు ఓ యువతిని కిడ్నాప్ చేసి గ్రామ సచివాలయంలో అత్యాచారానికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు. దర్యాప్తు వేగవంతం.