దేశంలో మార్చి నుండి మే వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD హెచ్చరిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ.