ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!!

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!! అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల నియామక(డీఎస్సీ)పరీక్షలకు చెందిన తేదీల్లో మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని […]

ఏ.ఎన్.యూ,గ్రంధాలయానికి విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్:గోనుగుంట్ల.

డా.బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సందర్శించారు. ఆయన గ్రంథాలయంలోని సేవలు, బడ్జెట్ మరియు పోటీ పరీక్షల ప్రణాళికలపై ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోందని, దీనికి ధన్యవాదాలు తెలిపారు.

బదిలీలు,పదోన్నతులు పారదర్శక వెబ్ ఆప్షన్ ద్వారానే టీచర్లకు మేలు.

అమరావతి;అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మానవప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. […]

ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష,21న ప్రవేశ పరీక్ష ఫలితాలు.

ఏ.ఎన్.యు;రాష్ట్రవ్యాప్తం గా వివిధ కళాశాలలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌ 2025 ప్రవేశ పరీక్ష గురువారం సజావుగా ముగిసిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ప్రొఫెసర్‌, ఏపీ ఎడ్‌సెట్‌- […]

ఏ.ఎన్.యు దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది మేలో జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే. గంగాధరరావురిజిస్టార్ ఆచార్య జి. సింహాచలం లు గురువారం విడుదల […]

మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్.

అమరావతి:సుమారు 15కోట్లతో అమరావతి రాజధాని గ్రామం నిడమర్రు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే తొలి మోడల్ స్కూల్ ఏర్పాటుకు నిర్మాణ పనులు చాలా వేగవంతం గా జరుగుతున్నాయి. ఆధునాతన […]

అమెరికా విద్యార్థి వీసాల నియామకాలను నిలిపివేసింది – సామాజిక మాధ్యమాల స్క్రీనింగ్‌ను విస్తరించనున్న ట్రంప్ ప్రభుత్వం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన విద్యార్థుల వీసాల కోసం అపాయింట్‌మెంట్లు తీసుకునే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా రాయబార కార్యాలయాలకు ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో, ఈ విద్యార్థులపై సామాజిక మాధ్యమాల (సోషల్ […]

కడప మహానాడులో ‘నారా’ వారి ప్రసంగాలు.

కడపలో మూడు రోజులపాటు జరగనున్న పసుపు పండుగలో మొదటిరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ మహానాడులో ప్రసంగించారు.ఈ ప్రసంగం లో తెలుగుదేశం […]

ముంబైలో 107 ఏళ్ళ చారిత్రక వర్షాలు,252 మి. మీ వర్షం

నైరుతి రుతుపవనాలు, అరేబియా సముద్రంలో అల్పపీడనం తాకిడితో మహారాష్ట్రను పదిరోజు లు ముందుగానే భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి ఈ భారీ వర్షాలకు ముంబైలో చాలా ప్రాంతాలు ముంబైని ముంపుకు గురయ్యాయి. సాధారణంగా […]

ఆగస్టు 1 నుంచి కొత్త UPI నిబంధనలు – బ్యాలెన్స్ చెక్‌, ఆటోపేలు, స్టేటస్‌లు లిమిట్

డిజిటల్ పేమెంట్స్‌లో విప్లవాత్మకంగా మారిపోయిన UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలపై ఇకపై కొన్ని పరిమితులు విధించబోతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, 2025 […]