సుప్రీంకోర్టు కీలక తీర్పు: టెట్‌ తప్పనిసరి – ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది టీచర్లపై ప్రభావం

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2009 తర్వాత నియమితులైన టీచర్లందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల టీచర్లు రెండు సంవత్సరాల్లో టెట్‌ పాస్ కావాలి. లేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!!

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!! అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల నియామక(డీఎస్సీ)పరీక్షలకు చెందిన తేదీల్లో మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని […]