గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన దివ్యాంగుల క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు శారీరక పరిమితులు తమను ఆపలేవని నిరూపించారు. పరుగు, జావెలిన్ త్రో సహా అనేక విభాగాల్లో ప్రతిభ ప్రదర్శించారు.