దిల్లీలో తండ్రీ–కూతరు జంట చౌక విమాన టికెట్లు, ఫేక్ హాలిడే ప్యాకేజీల పేరుతో పర్యాటకులను, వ్యాపారులను మోసినట్లు పోలీసులు వెల్లడించారు. లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులు నమోదు.