ఫరీదాబాద్‌లో మహిళపై మామ అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృతదేహాన్ని ఇంటి ముందు పాతిపెట్టిన కుటుంబ సభ్యుల అరాచకాలు సంచలనం సృష్టించాయి.