ఎర్రకోట పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులు అరెస్ట్ — ఘటనపై హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. హర్యానాకు చెందిన కారు కారణమని పోలీసులు గుర్తించారు. అమిత్ షా ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.

దేశ రాజధానిలో భారీ పేలుళ్లు..! ఎర్రకోట వద్ద అగ్నికీలలు – ఉగ్రదాడి అనుమానాలు తీవ్రం..! పూర్తి వివరాలు

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. ఐదు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు ఉగ్రవాద అనుమానాల దిశగా దర్యాప్తు చేస్తున్నారు.