హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం లభించింది. భారత్ నుంచి ఏకైక ముఖ్యమంత్రిగా ఎంపిక.