దండోరా సినిమా ఈవెంట్ వివాదంలో శివాజీ వ్యాఖ్యలకు అనసూయ భరద్వాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ సానుభూతి నాకు అవసరం లేదంటూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.