కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్త వేతన సవరణలు 2026 జనవరి నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు లాభం పొందనున్నారు.