దిత్వా తుపాను బలహీనపడినా ఆంధ్రప్రదేశ్‌పై దాని ప్రభావం కొనసాగుతోంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచనలు.