నూతన సంవత్సర సందర్భంలో నకిలీ SMS, WhatsApp లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతాయని తెలంగాణ సైబర్ క్రైమ్ హెచ్చరిస్తోంది. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచన.