కొత్త ఫోన్లలో సంచార్ సాథీ ప్రీలోడ్ తప్పనిసరి – కేంద్రం కీలక ఆదేశాలు

భారత్‌లో పెరుగుతున్న సైబర్ మోసాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ యాప్‌ను ప్రీలోడ్ చేయడం తప్పనిసరి. ఆపిల్, శాంసంగ్, జియోమీ స్పందన ఎదురు చూస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలు.

HYD: సైబర్ కేటుగాడికి షాకిచ్చిన మహిళ.. ఆ ఒక్క ప్రశ్నతో అంతా తలకిందులు!

హైదరాబాద్‌లో ఓ మహిళ తన తెలివితో సైబర్ మోసాన్ని అడ్డుకుంది. ట్రూకాలర్‌లో ‘యాక్సిస్ బ్యాంక్’ అని వచ్చిన నంబర్‌పై ఆమె వేసిన ఒక్క ప్రశ్నే గేమ్ చెసింది.