మంగళగిరి నియోజకవర్గంలో నివాసం ఉండే మరో 2 వేల మంది పేదలకు త్వరలోనే శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశంలో కీలక ఆదేశాలు జారీ.