భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో అమరావతిలో “ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ” ప్రారంభమవుతోంది. 12 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మాణం జరగనుంది. స్థానిక ప్రతిభకు జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.
Tag: CRDA Projects
ఏసీలులేని కూలింగ్ టెక్నాలజీ అమరావతిలో: ప్రభుత్వం భవనాల్లో ‘డిస్ట్రిక్ట్ కూలింగ్’ ఏర్పాటు
అమరావతి ప్రభుత్వ సముదాయ భవనాల్లో ఏసీలు లేకుండానే శీతలీకరణ కోసం డిస్ట్రిక్ట్ కూలింగ్ టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు. 350 కోట్లతో 20,000 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుతో, 50% విద్యుత్ ఆదా ఆశిస్తున్నారు.