నెల్లూరు జిల్లాలో సీపీఎం యువ నాయకుడు పెంచలయ్య హత్య కేసు ఉద్రిక్తతకు దారితీసింది. నిందితుల కత్తుల దాడిలో పోలీసు గాయపడి, ఆత్మరక్షణ కోసం కాల్పులు.