ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ 185 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 155 ఎంబీబీఎస్ పోస్టులు, 30 స్పెషలిస్టు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 10, 2025. పూర్తి వివరాల కోసం apmsrb.ap.gov.in చూడండి.