అమరావతిలో వెంకటపాలెం శ్రీవారి ఆలయ విస్తరణ–అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నవంబర్ 27న శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో రెండు దశల్లో రాజగోపురం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ సహా పలు సౌకర్యాలు నిర్మించనున్నారు. గత ప్రభుత్వంలో నిలిచిన పనులకు తిరిగి ఊపిరి పోసిన కూటమి ప్రభుత్వం.
Tag: CM Chandrababu Naidu
ఏపీ సీఎం చంద్రబాబు చేతులమీదుగా అమరావతి ప్రెస్ క్లబ్ వెబ్సైట్ ఆవిష్కరణ
అమరావతి జర్నలిస్టుల ఆధ్వర్యంలో స్థాపించబడిన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్సైట్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలు, జర్నలిస్టుల లక్ష్యాలపై వివరాలు ఇక్కడ చదవండి.