చిత్తూరులో ఘోర ప్రమాదం – కంటైనర్‌ను ఢీకొట్టిన కారు, 6 మంది మృతి

ఇరువారం సర్కిల్ వద్ద భయానక రోడ్డు ప్రమాదం. కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు చదవండి.

ఆంధ్రప్రదేశ్‌ షాక్: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం – 4 మృతి, నంద్యాలలో మరో బస్సు దుర్ఘటనలో 2 మృతి.

ఆంధ్రప్రదేశ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళంలో తుఫాన్ వాహనం–లారీ ఢీకొని నలుగురు మృతి, నంద్యాల ఆళ్లగడ్డ వద్ద బస్సు ప్రమాదంలో ఇద్దరు చనిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విచారం వ్యాపించింది.