ఏలూరులో దారుణం: రౌడీ షీటర్లు యువతిని కిడ్నాప్ చేసి సచివాలయంలో అత్యాచారం

ఏలూరులో ఇద్దరు రౌడీ షీటర్లు ఓ యువతిని కిడ్నాప్ చేసి గ్రామ సచివాలయంలో అత్యాచారానికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు. దర్యాప్తు వేగవంతం.

డిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్ – నాటకం ఆడిన తండ్రి, కూతురు అరెస్ట్

డిల్లీలో యాసిడ్ దాడి ఘటనగా ప్రచారమైన కేసులో షాకింగ్ ట్విస్ట్. పోలీసులు దర్యాప్తుతో అసలు నిజాలు బయటపెట్టారు. యువతి, తండ్రి అబద్ధపు నాటకం ఆడినట్లు తేలింది.