ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ఫోటోగ్రాఫర్ గుత్తా సునీల్ కుమార్ జాతీయ స్థాయి “ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు – 2025” అందుకున్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేశారు.