ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటి నుండే పని చేసే అవకాశాలను అందిస్తోంది. బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ ద్వారా 64,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు.