బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు.