ఎన్టీఆర్ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి వినతులు – ప్రభుత్వానికి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల విజ్ఞప్తి

AP వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నేతలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, సమాచార శాఖ అధికారులకు జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి వినతులు అందజేశారు. హౌస్ సైట్లు, పెన్షన్, అక్రిడేషన్, అవార్డుల ప్రదానం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

గుంటూరులో జర్నలిస్టుల వినతి.. రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణకు కృషి చేస్తాం: మంత్రి పెమ్మసాని

గుంటూరులో జర్నలిస్టులు రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణను కోరుతూ కేంద్ర మంత్రి పెమ్మసానిని కలిశారు. పాస్‌ల విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఇబ్రహీంపట్నంలో APWJF మహాసభ- స్థానికంగా “ప్రజాప్రెస్ క్లబ్” ప్రారంభం.

మైలవరం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(APWJF) మహాసభ విజయవంతం. వీసం సురేష్ బాబు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. ప్రజాప్రెస్ క్లబ్‌ను ప్రారంభించిన విశేషాలు.

కార్మిక సంఘాల సమ్మెకు సంఘీభావంగా జర్నలిస్ట్ సంఘాల ర్యాలీ – కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించాయి. రద్దు చేసిన కార్మిక చట్టాల పునరుద్ధరణకు డిమాండ్.