ఆగష్టులోగా నైపుణ్యం పోర్టల్‌ను పూర్తిచేయాలని, సెప్టెంబర్ 1న ప్రారంభించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కోసం ఓంక్యాప్, ఎన్ఆర్ టి సేవలు, హెల్ప్‌లైన్‌ వివరాలు కూడా వెల్లడించారు.