ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ‘స్త్రీశక్తి’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం లభిస్తుంది. అయితే ఇప్పటికే పాస్ ఉన్నవారికి పాస్ గడువు పూర్తయ్యాకే ఈ సౌకర్యం అమలు అవుతుంది.