2019లో భారీ విజయాన్ని సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరువాతి కాలంలో ఎందుకు వెనుకబడుతోంది? జగన్ నాయకత్వం, పార్టీలో విభేదాలు, ప్రజల్లో మద్దతు తగ్గిన పరిస్థితులపై విశ్లేషణ.
Tag: apnewshunt
Shakambari Utsavalu 2025: విజయవాడ కనకదుర్గ అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. శాకంబరీ దేవి ఎవరు? ఆమె కథ ఏమిటి? ఈ ఉత్సవాల విశిష్టత ఏమిటి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్కు ఘన నివాళి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగ ట్వీట్
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డా. వైఎస్. రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్సార్ను “జనహృదయనేత”గా కీర్తిస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు.
చిత్తూరులో భారీ మోసం: రెండో భర్తగా నమ్మించి రూ.28 కోట్లు కాజేశాడు
భర్త, కొడుకు మరణంతో ఒంటరిగా మారిన నాగమణిని రెండో పెళ్లి పేరుతో మోసగించిన కుతంత్రం చిత్తూరులో బయటపడింది. కోటీశ్వరుడిని నమ్మిస్తూ రూ.28 కోట్ల ఆస్తిని కాజేసిన కేటుగాడు ఎలా మోసం చేశాడో తెలుసుకోండి.
వరదలో ప్రాణాల కోసం తిప్పలు… రైతు డ్రోన్తో రక్షణ!
గ్వాంగ్జీ (దక్షిణ చైనా): టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే ఎలా ప్రాణాలను కాపాడుకోవచ్చో చైనాలో ఓ రైతు చూపించాడు. వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే డ్రోన్ను ప్రాణాపాయంలో చిక్కుకున్న వ్యక్తి రక్షణ కోసం వినియోగించిన ఘటన […]
చంద్రబాబు మ్యానిఫెస్టోపై వైసీపీ సమరశంఖం.. ‘రీకాలింగ్ చంద్రబాబు’ కార్యక్రమానికి వైఎస్ జగన్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేడి పెరుగుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు […]
జూలై 1 నుంచి రైల్వే ఛార్జీల పెంపు.. తత్కాల్ బుకింగ్లో కీలక మార్పులు
భారతీయ రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. 2025 జూలై 1వ తేదీ నుంచి టికెట్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఇదే తేదీ నుంచి తత్కాల్ టికెట్ […]
తల్లికి వందనం కాదు.. తల్లులకు వేదన, సర్వే తప్పిదం….
శీతలజలాల కొండలు.. కానీ సంక్షేమం అందని కొండా.పలాస మండలం శివారులో గల గిరిజన గ్రామం సవరరామకృష్ణాపురంలోని విద్యార్థుల తల్లులపై ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం వర్తించకపోవడం గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తికి దారి […]
తెలంగాణలో రెండు కొత్త మున్సిపాలిటీలు: జిన్నారం, ఇంద్రేశానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, ఇంద్రేశం గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఉండే ఈ ప్రాంతాలు పారిశ్రామిక అభివృద్ధి, […]