చంద్రబాబు మ్యానిఫెస్టోపై వైసీపీ సమరశంఖం.. ‘రీకాలింగ్ చంద్రబాబు’ కార్యక్రమానికి వైఎస్ జగన్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేడి పెరుగుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు […]

జూలై 1 నుంచి రైల్వే ఛార్జీల పెంపు.. తత్కాల్ బుకింగ్‌లో కీలక మార్పులు

భారతీయ రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. 2025 జూలై 1వ తేదీ నుంచి టికెట్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఇదే తేదీ నుంచి తత్కాల్ టికెట్ […]

తల్లికి వందనం కాదు.. తల్లులకు వేదన, సర్వే తప్పిదం….

శీతలజలాల కొండలు.. కానీ సంక్షేమం అందని కొండా.పలాస మండలం శివారులో గల గిరిజన గ్రామం సవరరామకృష్ణాపురంలోని విద్యార్థుల తల్లులపై ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం వర్తించకపోవడం గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తికి దారి […]

తెలంగాణలో రెండు కొత్త మున్సిపాలిటీలు: జిన్నారం, ఇంద్రేశానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, ఇంద్రేశం గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో ఉండే ఈ ప్రాంతాలు పారిశ్రామిక అభివృద్ధి, […]

అమరావతిలో పవన్ కళ్యాణ్ ఫైర్: జగన్‌కు తీవ్ర హెచ్చరిక

పవన్ కళ్యాణ్ విమర్శ: జగన్ నియంతృత్వ వైఖరికి మార్పే లేదని ఆరోపణ అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సభలో […]