విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులకు రూట్ విస్తరణ: సింహాచలం వరకు సేవలు త్వరలో

విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సుల రూట్‌ను సింహాచలం వరకు పొడిగించేందుకు ప్రభుత్వ నిర్ణయం. ట్రయల్ రన్ పూర్తి, త్వరలో అధికారిక ప్రకటన.

గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త: అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్‌కు జూన్ 26న శంకుస్థాపన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి కీలకంగా నిలిచే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్‌కు జూన్ 26న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్‌కు ప్రారంభకంకణం పూయనున్నారు. […]