ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ జరిగింది. మంత్రి నారా లోకేష్ ప్రతిఏటా డీఎస్సీ, నవంబర్లో టెట్ నిర్వహిస్తామని ప్రకటించారు. మహిళలకు 49.9% రిజర్వేషన్, వన్ క్లాస్ వన్ టీచర్, నో బ్యాగ్ డే వంటి విద్యా సంస్కరణలను వివరించారు.
Tag: AP TET 2025
ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన ఏ.పి,మంత్రి నారా లోకేష్.
న్యూఢిల్లీ: ఎపి మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ […]