ఆంధ్రప్రదేశ్‌లో టెట్ పరీక్షలు డిసెంబర్ 10 నుంచి మొదలవుతున్నాయి. రోజుకు రెండు విడతలు. ఇన్‌సర్వీస్ టీచర్లు సహా 2.71 లక్షల దరఖాస్తులు. త్వరలో 2000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.