విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల కోసం కొత్త నిబంధనలు. సెప్టెంబర్ 27 నుంచి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి, ఆలయంలోకి సెల్‌ఫోన్లపై పూర్తిగా నిషేధం.