అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 50 వేల మంది విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది. ఫీజులు, కోర్సు వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.