అమరావతి క్వాంటమ్ వ్యాలీ: ఏపీ ప్రభుత్వ భారీ మిషన్… 50 వేల మందికి ఉద్యోగ శిక్షణ

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 50 వేల మంది విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది. ఫీజులు, కోర్సు వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

నైపుణ్యం పోర్టల్‌ను సెప్టెంబర్ 1న ప్రారంభించండి: అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్‌

ఆగష్టులోగా నైపుణ్యం పోర్టల్‌ను పూర్తిచేయాలని, సెప్టెంబర్ 1న ప్రారంభించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కోసం ఓంక్యాప్, ఎన్ఆర్ టి సేవలు, హెల్ప్‌లైన్‌ వివరాలు కూడా వెల్లడించారు.