సంక్రాంతి కోడి పందేలు జోరు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఓ భారీ పందెలో రూ.1.53 కోట్లు గెలుపు. డేగ పుంజు విజేతగా నిలిచి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.