ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9.87 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులుగా చేర్పించబడ్డారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ కార్డుల పంపిణీ జరుగనుంది.