ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు, పెట్టుబడులు, పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల పురోగతిపై 45 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీ రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ చూపనుందని అంచనా.