జర్నలిజంలో డిప్లొమా కోర్సు సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల

సి.ఆర్. మీడియా అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు 2023-24 సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 11 నుంచి 14 వరకు నిర్వహించనున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం. దరఖాస్తు తేదీలు, ఫీజు వివరాలు, అర్హతలు తెలుసుకోండి.

మీడియాపై వ్యాఖ్యలు అనుచితం: జగన్‌ను తప్పుబట్టిన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్, జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మీడియా స్వేచ్ఛను హరించేలా ఉండే ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు.

“డిప్లమో జర్నలిజం” కోర్సు కొనసాగిస్తాం: ఏ.పి,ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్.

విజయవాడ: మీడియా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో జర్నలిస్టులు డిజిటల్ మీడియావైపు దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్,రచయిత, ఈపూరి రాజారత్నం అన్నారు.కొంతకాలంగా యువత దృష్టిని మీడియా […]