ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు – హైకోర్టులో వ్యాజ్యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ఉంచడంపై వివాదం. చట్టబద్ధత లేని చర్యగా ఆరోపణలు, రిటైర్డ్ ఉద్యోగి హైకోర్టులో PIL దాఖలు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఐఏఎస్ శ్రీలక్ష్మి – విజయాల నుండి వివాదాల వరకు ఒక గాథ

21 ఏళ్లకే సివిల్స్ టాపర్ అయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి, తరువాత వివాదాలు, జైలు జీవితం, అమరావతి వివాదంలో పాత్ర, రాజకీయ సంబంధాలు, కోర్టు కేసులతో కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై పూర్తి విశ్లేషణ.

31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు – ఏపీలో వేడెక్కుతున్న చర్చలు

కేంద్రం ప్రవేశపెట్టిన 31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. చంద్రబాబు, జగన్ కేసుల ప్రస్తావనతో ఈ బిల్లుపై వేడెక్కిన వాదోపవాదాలు. జగన్‌కే ఎక్కువ ప్రమాదం ఉందన్న విశ్లేషణ.

“నల్లపరెడ్డి వ్యాఖ్యలపై పవన్, లోకేష్ ఆగ్రహం”

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.

వైసీపీకి ఓ విజయం.. అనేక పరాజయాలు: 2019 తర్వాత ఎక్కడ తగ్గిందీ వేగం?

2019లో భారీ విజయాన్ని సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరువాతి కాలంలో ఎందుకు వెనుకబడుతోంది? జగన్ నాయకత్వం, పార్టీలో విభేదాలు, ప్రజల్లో మద్దతు తగ్గిన పరిస్థితులపై విశ్లేషణ.

చీలి సింగయ్య కుటుంబానికి వైఎస్ జగన్ మద్దతు – పరామర్శతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు, భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

వల్లభనేని వంశీ: 137 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల.. భావోద్వేగానికి లోనైన భార్య

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 137 రోజుల రిమాండ్ తర్వాత విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 11 కేసుల్లో ఊరట లభించడంతో విడుదలకు మార్గం సుగమమైంది.

వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం యువతకు మార్గదర్శకం: పార్టీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు

వైఎస్ జగన్ తాను రాజకీయాల్లోకి వచ్చిన విధానం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయాలు, అలాగే యువతకు ఇచ్చిన సందేశం గురించి వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగ భేటీలో వివరించారు.

చంద్రబాబు ఇంటింటి ప్రచారానికి షురూ.. జూలై 2న కుప్పంలో డోర్ టూ డోర్ కార్యక్రమం

ఏపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని, ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం చంద్రబాబు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. జూలై 2న కుప్పంలో ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

చంద్రబాబు మ్యానిఫెస్టోపై వైసీపీ సమరశంఖం.. ‘రీకాలింగ్ చంద్రబాబు’ కార్యక్రమానికి వైఎస్ జగన్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేడి పెరుగుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు […]